భార్య కుటుంబంపై భర్త ఘాతుకం.. ఐదుగురి మృతి

by Sathputhe Rajesh |   (  Updated:2023-02-09 17:15:56  IST  )

తమిళనాడు కడలూరులో భర్త ఘాతుకానికి పాల్పడ్డాడు.

భార్య కుటుంబంపై భర్త ఘాతుకం.. ఐదుగురి మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు కడలూరులో భర్త ఘాతుకానికి పాల్పడ్డాడు. భార్యాభర్తల మధ్య ఘర్షణలతో ఇటీవల భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. అత్తగారింటి నుంచి తన భార్య రావడం లేదని కోపం పెంచుకున్న భర్త చంద్రు భార్య కుటుంబంపై డీజిల్ పోసి నిప్పుపెట్టాడు. అనంతరం తానుకూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో భర్త సహా ఐదుగురు మృతి చెందారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. తీవ్రగాయాలపాలైన అత్త పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం.

Next Story