దారుణం.. భార్య, పిల్లలపై కత్తితో దాడి

by Yella Dhawani Reddy |

తమిళనాడు రాష్ట్రంలో దారుణ ఘటన వెలుగుచూసింది.

దారుణం.. భార్య, పిల్లలపై కత్తితో దాడి
X

దిశ, వెబ్ డెస్క్: తమిళనాడు రాష్ట్రంలో దారుణ ఘటన వెలుగుచూసింది. సేలం జిల్లా కృష్ణాపురంలో ఓ వ్యక్తి తన భార్య, ముగ్గురు పిల్లలపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు అక్కడిక్కడే మృతి చెందగా, తల్లి, మరో కూతురు పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story