- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
చేపల వేటకు వెళ్లి విద్యుత్ షాక్ తో యువకుడు మృతి..
by Disha Web Desk 20 |
X
దిశ, గూడూరు : చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్ తలిగి ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం ఏపూరు గ్రామంలో జరిగింది. గ్రామస్థుల తెలిపిన వివరాల ప్రకారం ఎపూరు గ్రామానికి చెందిన బానోత్ ప్రవీణ్ (30) అనే వ్యక్తి స్నేహితునితో కలిసి పాకాల వాగులో చేపలు పడుతుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్లు తగిలి ప్రవీణ్ వాగులో పడి మృతి చెందినట్లు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story