- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
విద్యుత్ షాక్ తో యువకుడు మృతి..
by Disha Web Desk 20 |
X
దిశ, రామడుగు : రామడుగు మండలంలోని వెదిర గ్రామానికి చెందిన వంచ శ్రీకాంత్ (27) విద్యుత్ షాక్ తో గురువారం మృతి చెందాడు. ఎస్సై ఆంజనేయులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీకాంత్ తన ఇంటికి సిమెంటు పనులు చేస్తుండగా బాత్రూం పైన ఉన్న సిమెంటును ఊడ్చి వేసేందుకు పైకి ఎక్కడన్నారు. కాగా బాత్రూం పైన ఉన్న 33 కేవీ పవర్ లైన్ను గమనించక ఒకసారిగా పైకి లేచాడు. దీంతో విద్యుత్ తీగలు తలకు తగిలి అక్కడికక్కడే మరణించాడు. తండ్రి వంచ వీరారెడ్డి ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకన్నట్టు పోలీసులు తెలిపారు.
Next Story