- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
విద్యుత్ షాక్ తో యువకుడి మృతి
by Disha Web Desk 1 |
X
దిశ, మంథని : విద్యుత్ షాక్ తో ఓ యువకుడు మృతి చెందిన ఘటన మథని పట్టణంలో బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రచ్చపల్లి గ్రామానికి చెందిన కుమార స్వామి అనే యువకుడు పట్టణంలోని ఓ సర్వీసింగ్ సెంటర్ లో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ క్రమంలోనే హార్వెస్టర్ కడుగుతుండగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ గురై అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. మృతుడి తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు.
Next Story