- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
వరికోత మిషన్ లో పడి యువకుడి మృతి
by Disha Web Desk 1 |
X
దిశ గొల్లపల్లి : వరికోత మిషన్లో పడి యువకుడు మృతి చెందిన ఘటన గొల్లపల్లి మండలం అబ్బాపూర్ లో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అబ్బపూర్ కు చెందిన చెవుల రంజిత్ తమ పొలంలో వరి కోయించే పనుల్లో నిమగ్నమయ్యాడు. ఈ క్రమంలో అతను ప్రమాదవశాత్తు వరికొత మిషన్లో ఇరుక్కుపోయాడు. దీంతో అక్కడే ఉన్న రంజిత్ తండ్రి గమనించి కరీంనగర్ ఆసుపత్రికి తరలిస్తుండగా రంజిత్ మార్గమధ్యలోనే ప్రాణాలు వదిలాడు. తండ్రి కళ్లెదుటే కొడుకు ప్రాణాలు కోల్పోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Next Story