- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి..
by Disha Web Desk 20 |
X
దిశ, మేడ్చల్ టౌన్ : రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం జరిగింది. స్థానికుల వివరాలు ప్రకారం మేడ్చల్ మండలంలోని అర్కెలగుడెం గ్రామం ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ వద్ద కూరగాయల ఆటోని డీసీఎం ఢీ కొట్టింది. దీంతో ముడిచింతలపల్లి మండలం కొల్తూరు గ్రామం చెందిన జయేందర్ రెడ్డి (60) అక్కడికక్కడే మృతి చెందాడు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.
Next Story