- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
by Ratna Kumari |
గుర్తు తెలియని వాహనం ఢీ కొని వ్యక్తి మృతి చెందిన ఘటన మండల పరిధిలోని నాగారం గ్రామంలో చోటు చేసుకుంది.

X
దిశ, హుస్నాబాద్ : గుర్తు తెలియని వాహనం ఢీ కొని వ్యక్తి మృతి చెందిన ఘటన మండల పరిధిలోని నాగారం గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం నాగారం గ్రామానికి చెందిన ఇజ్జిగిరి రాజు (48) ఆదివారం కోహెడ మండలంలో జరిగిన సింగరాయ జాతరకు వెళ్లి కాలినడకన రాత్రి హుస్నాబాద్ తిరిగి వస్తున్నాడు. ఈ క్రమంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. భార్య స్వప్న ఫిర్యాదు మేరకు రాజగోపాల్ పేట పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపడుతున్నారు.
Next Story






