- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
పండుగపూట విషాదం.. తల్లి, ఏడాది చిన్నారి మృతి
by Disha Web Desk 2 |
X
దిశ, వెబ్డెస్క్: మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం బొప్పారం గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. పొలంలో విద్యుత్ షాక్కు గురై ఏడాది చిన్నారి, తల్లి అక్కడికక్కడే మృతిచెందారు. కాపాడేందుకు వెళ్లిన మరో మహిళకు తీవ్ర గాయాలు కావడంతో గమనించిన స్థానికులు దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కాగా, పండుగపూట తల్లీకూతురు కరెంట్ షాక్తో మరణించడంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story