- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విద్యుత్ షాక్తో వ్యక్తి మృతి
by Javid Pasha |
విద్యుత్ షాక్ తో మల్లేష్ (36) అనే వ్యక్తి మృతి చెందిన సంఘటన కంబదూరు మండల పరిధిలోని కదిరిదేవరపల్లి గ్రామంలో చోటు చేసుకుంది.

X
దిశ, కల్యాణదుర్గం: విద్యుత్ షాక్ తో మల్లేష్ (36) అనే వ్యక్తి మృతి చెందిన సంఘటన కంబదూరు మండల పరిధిలోని కదిరిదేవరపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మల్లేష్ కొత్తగా ఇంటి నిర్మాణం చేపట్టాడు. ఈ క్రమంలోనే కొత్త ఇంటి నిర్మాణం పనులు కోసం ఇంటి ముందు నీటి సంపును ఏర్పాటు చేశాడు. అయితే నీటి సంపులో కరెంట్ తీగలు పడడంతో దానిని గమనించని మల్లేశ్ నీటిలో సంపులోకి దిగాడు. అప్పటికే కరెంట్ నీటి సంపులోకి సప్లై కావడంతో కరెంట్ షాక్ తగిలి నీటిలోనే మృతి చెందినట్లు గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిపారు.
Next Story






