- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
రైలు కింద పడి వ్యక్తి బలవన్మరణం
by Disha Web Desk 1 |
X
దిశ, కామారెడ్డి రూరల్ : కామారెడ్డి రైల్వే స్టేషన్ ఒకటో నెంబర్ ప్లాట్ ఫాం వద్ద సోమవారం అమరావతి నుంచి తిరుపతి వెళ్లే రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే ఎస్సై తావునాయక్ తెలిపారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదని తెలిపారు. కాగా, మృతుడు మైనారిటీ వర్గానికి చెందిన వ్యక్తిగా సమాచారం. సంబంధిత వ్యక్తులు ఎవరైనా ఉంటే కామారెడ్డి రైల్వే పోలీసులను సంప్రదించాలని కోరారు.
Next Story