బ్రిడ్జి పై నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య..

by Disha Web Desk 20 |
బ్రిడ్జి పై నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య..
X

దిశ క్రైమ్, భద్రాచలం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం వద్ద బ్రిడ్జిపై నుండి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ వ్యక్తి వివరాలు పూర్తిగా తెలియాల్సి ఉంది. ఈ వ్యక్తి వయసు సుమారు (35) సంవత్సరాలు ఉంటుందని చెబుతున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని వెలికి తీశారు. ఈ వ్యక్తి కుటుంబ సభ్యుల సమాచారం కోసం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story

Most Viewed