- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
బ్రిడ్జి పై నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య..
by Disha Web Desk 20 |
X
దిశ క్రైమ్, భద్రాచలం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం వద్ద బ్రిడ్జిపై నుండి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ వ్యక్తి వివరాలు పూర్తిగా తెలియాల్సి ఉంది. ఈ వ్యక్తి వయసు సుమారు (35) సంవత్సరాలు ఉంటుందని చెబుతున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని వెలికి తీశారు. ఈ వ్యక్తి కుటుంబ సభ్యుల సమాచారం కోసం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story