- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
బాణాసంచా స్టాల్లో అగ్ని ప్రమాదం.. ఇద్దరు సజీవదహనం
by Disha Web Desk 2 |
X
దిశ, వెబ్డెస్క్: విజయవాడలోని గాంధీనగర్ జింఖానా మైదానంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బాణాసంచా స్టాల్స్లో మంటలు చెలరేగి ఇద్దరు వ్యక్తులు సజీవదహనం అయ్యారు. మరో నలుగురికి తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో మొత్తం మూడు బాణాసంచ స్టాళ్లు దగ్ధమైనట్లు తెలుస్తోంది. విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి: నాగర్ కర్నూల్ జిల్లాలో ఘోర ప్రమాదం
Next Story