- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
చెట్టును ఢీకొని లోయలో పడ్డ కారు.. ఉపాధ్యాయులకు గాయాలు
by Dishafeatures2 |
X
దిశ, గొలుగొండ: కారు తాటి చెట్టును ఢీ కొట్టి లోయలో పడిపోయిన సంఘటనలో ఐదుగురు ఉ పాధ్యాయులకు గాయాలయ్యాయి. కొయ్యూరు మండలం రావణాపల్లిలో పనిచేస్తున్న ఐదుగురు ఉపాధ్యాయులు వెళుతున్న కారు మంగళవారం గొలుగొండ ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ దగ్గర తాడిచెట్టును ఢీకొనడంతో కారు లోయలోకి దూసుకుపోయింది. అందులో ప్రయాణిస్తున్న ఉపాధ్యాయులకు గాయాలయ్యాయి. దీంతో వారిని నర్సీపట్నంలోని వివిధ ఆసుపత్రులకు చికిత్స నిమిత్తం హుటాహుటిన తరలించారు. ప్రస్తుతం వీరి పరిస్థితి బాగానే ఉన్నట్లు తెలిసింది.
Next Story