హైదరాబాద్‌లో నేపాలీ ముఠా.. రూ. కోట్లలో చోరీ

by  |
హైదరాబాద్‌లో నేపాలీ ముఠా.. రూ. కోట్లలో చోరీ
X

దిశ, వెబ్ డెస్క్: నగరంలో పలు ఇళ్లలో దొంగతనాలకు పాల్పడిన నేపాలీ కైలాలీ ముఠాకు చెందిన ఓ వ్యక్తిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి నుంచి నగదును స్వాధీనం చేసుకున్నారు. కుషాయిగూడ, సైనిక్ పురి చోరీ కేసుల్లో ఈ ముఠాకు చెందిన ఐదుగురు వ్యక్తులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ముఠా రూ. 2 కోట్లకు పైగా చోరీ చేసి నేపాల్ కు పారిపోయారు. ఈ నేపథ్యంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

Next Story

Most Viewed