- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: నగరంలో పలు ఇళ్లలో దొంగతనాలకు పాల్పడిన నేపాలీ కైలాలీ ముఠాకు చెందిన ఓ వ్యక్తిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి నుంచి నగదును స్వాధీనం చేసుకున్నారు. కుషాయిగూడ, సైనిక్ పురి చోరీ కేసుల్లో ఈ ముఠాకు చెందిన ఐదుగురు వ్యక్తులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ముఠా రూ. 2 కోట్లకు పైగా చోరీ చేసి నేపాల్ కు పారిపోయారు. ఈ నేపథ్యంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
Next Story