ధోని కొత్తగా నిరూపించుకోవాల్సింది ఏమీలేదు : నెహ్రా

by  |
ధోని కొత్తగా నిరూపించుకోవాల్సింది ఏమీలేదు : నెహ్రా
X

దిశ, వెబ్ డెస్క్:
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని కెరీర్ గురించి క్రికెటర్ ఆశిష్ నెహ్రా స్పందించారు. మిస్టర్ కూల్ కెరీర్ ఐపీఎల్‌తో ముడిపడి లేదని మాజీ పేసర్ అభిప్రాయం వ్యక్తంచేశారు.

ధోని సంతోషంగా తన చివరి మ్యాచ్ ఆడేశాడని.. అతను కొత్తగా నిరూపించుకోవాల్సింది ఏమీ లేదని అన్నాడు. రిటైర్మెంట్‌కు సంబంధించి త్వరలోనే ధోని ఓ నిర్ణయం తీసుకుంటాడని, దానిపై స్వయంగా అతనే స్పందిస్తాడని తెలిపాడు. ఒక వేళ తాను మళ్లీ ఆడేందుకు సుముఖత వ్యక్తం చేస్తే తాను సంతోషిస్తానని నెహ్రా అన్నారు.

Next Story

Most Viewed