ఏపీ ప్రభుత్వంపై సీపీఐ రామకృష్ణ ఫైర్

by  |
ఏపీ ప్రభుత్వంపై సీపీఐ రామకృష్ణ ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ ప్రభుత్వంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని విమర్శించారు. వైన్ షాపులు, బార్లకు అనుమతులిచ్చి కరోనా వ్యాప్తికి కారణం అవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ఆరోగ్యానికి తిలోదకాలిచ్చిన ప్రభుత్వం కేవలం ఆదాయ మార్గాలను, అప్పుల దారులను మాత్రమే వెతుకుతోందని తెలిపారు.



Next Story

Most Viewed