- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ఏపీ డీజీపీ గౌతం సవాంగ్కు సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సోమవారం లేఖ రాశారు. అమరావతి రైతులపై అక్రమ కేసులు బనాయించి, జైలుకు పంపడం పోలీసులకు తగదని పేర్కొన్నారు. 314 రోజులుగా అమరావతి ఉద్యమం నిర్విరామంగా సాగుతోందని తెలిపారు. ఇతర సామాజిక వర్గాలపై కేసులు నమోదు చేయడం అన్యాయం అని అన్నారు. ఈ సందర్భంగా అమరావతి రైతులపై అక్రమంగా బనాయించిన కేసులను ఉపసంహరించుకోవాలని కోరారు.
Next Story