- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా అస్వస్థతకు గురయ్యారు. శనివారం సీపీఐ జాతీయ కౌన్సిల్ సమావేశాలు హైదరాబాద్ నగరంలో నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన రాజా షుగర్ లెవెల్స్ పడిపోవడంతో సమావేశంలోనే అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే అప్రమత్తమైన పార్టీ నేతలు రాజాను కామినేని ఆస్పత్రికి తరలించారు. కాగా, సీపీఐ జాతీయ కౌన్సిల్ సమావేశాలు రెండ్రోజులు జరుగనుండగా, మొదటి రోజు శనివారం ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల కోసం దేశవ్యాప్తంగా సీపీఐ జాతీయ నాయకులు హైదరాబాద్కు తరలివచ్చారు. ఈ సమావేశంలో జాతీయ కార్యదర్శి అతుల్కుమార్ అంజన్, రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి, సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, పలువురు కీలక నేతలు పాల్గొన్నారు.
Next Story