- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్:
సీపీఐ నేత, మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేశ్ మరణించారు. గుండె, కిడ్నీ సంబంధ వ్యాధులతో నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మంగళ వారం మృతి చెందారు. బెల్లంపల్లి నియోజక వర్గం నుంచి ఆయన నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన మృతి పట్ల సీపీఐ నేతలు డి. రాజా, నారాయణతో పాటు తెలంగాణ రాష్ట్ర సీపీఐ కార్యదర్శి చాడవెంకట్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు.
Next Story