- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: హైదరాబాద్లోని హబీబ్నగర్, నాంపల్లి పరిధిలో ఇద్దరు యాచకులను దారుణంగా హత్య చేసి హల్చల్ చేసిన సైకో కిల్లర్పై కేసు నమోదు చేసినట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదుచేసుకున్న పోలీసులు ఆయా ప్రాంతాల్లోని సీసీ ఫుటేజీని పరిశీలించారు. కేవలం 12 గంటల వ్యవధిలోనే నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. అంతేగాకుండా.. సదరు సైకో కిల్లర్పై గతంలోనే నాలుగు కేసులు ఉన్నాయని గుర్తించారు. నిందితుడు కర్ణాటకలోని బీదర్కు చెందిన ఖదీర్ అని గుర్తించారు. ఖదీర్ మానసిక స్థితి సరిగా లేదని, మత్తులో హత్యలు చేస్తున్నాడని అన్నారు. ప్రస్తుతం నిందితుడిపై కేసు నమోదు చేశామని తెలిపారు.
Next Story