- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, క్రైమ్ బ్యూరో : నగరంలో కోవిడ్ -19 నివారణలో విధులు చేపట్టి..కరోనా బారినపడి మృతి చెందిన నగర పోలీసులకు సీపీ అంజనీకుమార్ శుక్రవారం గౌరవ వందనం చేశారు. వారి కుటుంబ సభ్యులతో శుక్రవారం ప్రత్యేక సమావేశం సీపీ అంజనీకుమార్ ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా వారి సేవలకు గుర్తుగా ప్రశంసా పత్రాలను వారి కుుటంబ సభ్యులకు అందజేశారు. నగర కమిషనరేట్ పరిధిలో కరోనాతో మరణించిన 34 మంది పోలీసు అధికారులకు ఘనంగా నివాళులర్పించారు. కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడటంలో ఫ్రంట్ లైన్ వారియర్లుగా ముందుండి వారు అందించిన సేవలను కొనియాడారు.
Next Story