- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, మంథని : సాధారణంగా ఆవు కాన్పులో ఒకసారి ఒక దూడకు జన్మనివ్వడం సహజం. కానీ కవలలకు జన్మనిచ్చిన అరుదైన సంఘటన మంథనిలో చోటు చేసుకుంది. స్థానిక రావుల చెరువుకట్టకు చెందిన పాపిట్ల సంతోష్ పెంచుకునే గోమాత శుక్రవారం రాత్రి ఒకే ఈతలో కవల దూడలకు జన్మనిచ్చింది. రెండూ దూడలు ఎంతో ఆరోగ్యంగా ఉండటంతో సంతోష్ ఆనందం వ్యక్తం చేశారు. గతంలో సైతం ఇదే విధంగా కవల పిల్లలకు జన్మనిచ్చిందని తెలిపారు. వీటికి గణేశ్, గంగగా నామకరణం చేశారు.
Next Story