- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: దేశవ్యాప్తంగా నిర్వహించిన అతిపెద్ద కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ విజయవంతం అయిందని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. వ్యాక్సిన్ వేసుకున్న వారు ఏ ఒక్కరూ కూడా అస్వస్థతకు గురి కాలేదని స్పష్టం చేసింది. కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్లు తీసుకున్నవారికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రాలేదని.. తొలిరోజు టీకా తీసుకున్న 1,65,714 మంది పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే వ్యాక్సినేషన్ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
Next Story