- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : కరోనా దెబ్బకు ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. కొందరు కరోనా సోకి చికిత్స పొందుతూ ప్రమాదవశాత్తు మృతి చెందుతుండగా, మరికొందరు పాజిటివ్ అని తేలగానే ఏం జరుగుతుందోననే భయంతో ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఇటువంటి ఘటనలు చాలానే వెలుగుచూశాయి. తాజాగా ఏపీలోని విశాఖలో కరోనా పాజిటివ్ వచ్చిన ఓ రోగి విమ్స్ బిల్డింగ్ పై నుంచి కిందకు దూకాడు.
వి.సుధాకర్ అనే వ్యక్తికి ఇటీవల పాజిటివ్ రాగా భయంతో విమ్స్ భవనం నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. విషయం తెలిసి బాధిత కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు.
Next Story