- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొవిడ్-19 ఎఫెక్ట్: 1,483కు చేరిన మృతులు
by B.Srinivas |
<p> కొవిడ్-19 చైనాను అతలాకుతలం చేస్తోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం చైనాలో ఇప్పటివరకూ 1,483 మంది మృత్యువాత పడ్డారు. కొత్తగా మరో 4,823 కేసులు నమోదు అయ్యాయి. దీంతో బాధితుల సంఖ్య 65,210కి చేరింది. చైనాలో గురువారం ఒకరోజే 116 మంది చనిపోయారు. జపాన్ నౌకలో వైరస్ సోకిన 175 మందిలో ఓ మహిళ మరణించింది.</p>

X
కొవిడ్-19 చైనాను అతలాకుతలం చేస్తోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం చైనాలో ఇప్పటివరకూ 1,483 మంది మృత్యువాత పడ్డారు. కొత్తగా మరో 4,823 కేసులు నమోదు అయ్యాయి. దీంతో బాధితుల సంఖ్య 65,210కి చేరింది. చైనాలో గురువారం ఒకరోజే 116 మంది చనిపోయారు. జపాన్ నౌకలో వైరస్ సోకిన 175 మందిలో ఓ మహిళ మరణించింది.
Next Story






