- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఏపీ బ్యూరో: జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ డాక్యుమెంట్ల కేసులో అరెస్టయిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిల రిమాండ్ ముగిసింది. దీంతో వారిని అధికారులు కోర్టులో ప్రవేశపెట్టారు. అక్రమ రిజిస్ట్రేషన్ కేసులో తమను అక్రమంగా ఇరికించారని ఏపీ హైకోర్టులో ప్రభాకర్ రెడ్డి, ఆయన భార్య ఉమ, కుమారుడు అస్మిత్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. తమపై నమోదు చేసిన కేసును రద్దు చేయాలని, కేసులో తదుపరి చర్యలను నిలిపివేసేలా ఆదేశాలను జారీ చేయాలని పిటిషన్ లో కోరారు.
Next Story