- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ముధోల్: ముధోల్ నియోజకవర్గం బైంసా పట్టణంలోని నేతాజీ నగర్ ప్రాంగణంలో గల సాయిబాబా ఆలయంలో ఓ భక్తుడు 5000 దీపాలు వెలిగించి మొక్కు తీర్చుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని బాబ్లీ గ్రామానికి చెందిన శేషరావు పటేల్ – జ్యోతిక దంపతులు. తమకు కొడుకు పుడితే దీపావళి రోజున దీపాలు వెలిగిస్తామని వారు మొక్కుకున్నారు. వారికి కొడుకు పుట్టడంతో శుక్రవారం శేషరావు పటేల్ 5 వేల దీపాలు వెలిగించి మొక్కు తీర్చుకున్నాడు. దీపాలు వెలిగించడంతో గుడి ప్రాంగణమంతా దీపాల కాంతులతో కనిపించింది.
Next Story