- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : భూవివాదంలో రెండు కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణలో దంపతులకు గాయాలయ్యాయి. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మర్రిపాడు మండలం జువ్విగుంటలో రెండు కుటుంబాల మధ్య భూమి విషయంలో వివాదం రేగింది. గురువారం ఇరు కుటుంబాల మధ్య మాటామాట పెరగడంతో పరస్పరం దాడులకు దిగారు. ఈ ఘర్షణలో దంపతులకు తీవ్ర గాయాలయ్యాయి. ఇరువురిని స్ధానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం భర్త పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Next Story