- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : తెలంగాణలో స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ మంగళవారం ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైంది. ఐదు ఉమ్మడి జిల్లాల్లో 6 ఎమ్మెల్సీ స్థానాలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. అయితే రాష్ట్రంలో మొత్తం 12 ఎమ్మెల్సీ స్థానాలకు గాను 6 స్థానాలు ఇప్పటికే ఏకగ్రీవమైన విషయం తెలిసిందే. మిగిలిన 6 ఎమ్మెల్సీ స్థానాలకు ఓటింగ్ జరుగగా నేడు ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతోంది. ఈ ఆరు ఎమ్మెల్సీ స్థానాల్లో కరీంనగర్పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కరీంనగర్ జిల్లాలోని 2 స్థానాలకు 9 టేబుళ్లపై ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.
Next Story