- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సొంత నియోజకవర్గం వారణాసిలో టీకా లబ్దిదారులు, వ్యాక్సినేటర్లతో ఆయన శుక్రవారం ముచ్చటించారు. టీకా సురక్షితమని భరోసానిచ్చారు. గతంలో టీకా ఎప్పుడు వస్తుందని చాలా మంది తనను అడిగేవారని అన్నారు. అది రాజకీయనేతల పనికాదని, శాస్త్రజ్ఞులు తేల్చాల్సిన పని అని వారికి వివరించినట్టు తెలిపారు. శాస్త్రవేత్తలు కష్టపడి వేగంగా టీకాను అభివృద్ధి చేశారని, వ్యాక్సిన్ సురక్షితమని చెప్పారు. టీకాల విషయంలో భారత్ స్వయం సమృద్ధతను సాధించిందని, ఏకంగా రెండు టీకాలను అందుబాటులోకి తీసుకువచ్చారని వివరించారు. వ్యాక్సినేషన్తో సంబంధమున్న వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, పారిశుధ్య కార్మికులను ప్రశంసించారు.
Next Story