- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వాజేడు: కరోనా టీకాలు వేసే కార్యక్రమం ముమ్మరం చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలానే 45సంవత్సరాలు పైబడిన వ్యక్తులకు కరోనా టీకాలు వేయిస్తున్నారు. కాగా కొందరు టీకా పై అపోహలు పెట్టుకొని టీకా వేసుకోవడానికి ముందుకు రావడం లేదు. దీంతో అధికారులు టీకా వేయడానికి ముప్పు తిప్పలు పడుతున్నారు. టీకా వేయించుకొని వ్యక్తులకు కొన్ని ఆంక్షలతో అధికారులు హుకుం జారీ చేస్తున్నారు. కరోనా టీకాలు వేసుకోవడానికి ఎవరైతే నిరాకరిస్తారో వారికి రేషన్ కరెంట్ కట్ చేస్తానని ఆంక్షలు పెట్టి హుకుం జారీ చేశారు. వాజేడు మండలం లో కరోనా టీకాల కార్యక్రమం ముమ్మరంగా కొనసాగిస్తున్నారు.
Next Story