- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, సిద్దిపేట: సిద్దిపేట పట్టణంలో కరోనాకు చికిత్స అందించనున్నారు. సిద్దిపేట జిల్లా ఆస్పత్రిలో జూలైలో మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా ప్రారంభం కానుంది. జిల్లా కేంద్రంలో ఇప్పటికే 20 ఐసోలేషన్ పడకలు ఏర్పాటు చేశారు. కరోనా అనుమానితులను ఐసోలేషన్ లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ఆదేశాలతో ఇక్కడే 100 పడకలు పెంచే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
Next Story