- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. రోజూ అనేకమంది ప్రముఖులు వైరస్ బారిన పడుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ కరోనా బారినపడ్డారు. అయితే, ఆందోళన పడాల్సిన అవసరమేమీ లేదని ఆయన ట్విట్టర్లో వెల్లడించారు. ‘నాకు కరోనా పాజిటివ్గా తేలింది. కానీ, ఆందోళన చెందాల్సిన పనిలేదు. న్యూఢిల్లీలో గతవారం తన కాంటాక్ట్లోకి వచ్చిన వారిని కరోనా టెస్టు చేసుకోవాల్సిందిగా లేదంటే ముందుజాగ్రత్తగా అబ్జర్వేషన్లో ఉండాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను’ అని ట్వీట్ చేశారు.
Next Story