- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: కరోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. అది ఎవ్వరినీ వదలడంలేదు. సాధారాణ వ్యక్తుల నుంచి అసాధారణ అన్న తేడానే లేదు. ఇప్పటివరకు చాలా మంది ప్రముఖులకు కరోనా సోకింది. తాజాగా జార్ఖండ్ మాజీ సీఎం, జేఎంఎం అధినేత, రాజ్యసభ సభ్యులు శిబుసోరెన్ కు కరోనా సోకింది.
గతకొద్ది రోజులుగా కరోనా లక్షణాలతో బాధపడుతుండగా ఆయనకు పరీక్షలు చేయగా టెస్టుల్లో కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. అదేవిధంగా ఆయన భార్య రూపి సోరెన్ కు కూడా కరోనా సోకింది. దీంతో వారు హోం ఐసోలేషన్ లో వెళ్లి చికిత్స తీసుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే ఆయన ఇంటి వద్ద ఉన్న భద్రతా సిబ్బందిలో 17 మందికి కరోనా సోకిన విషయం విధితమే.
Next Story