- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా నాగార్జున సాగర్ నియోజకవర్గంలో కరోనా పంజా విసురుతోంది. సాగర్ ఉప ఎన్నిక వేళ టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ కరోనా బారినపడినట్టు సమాచారం. అలాగే, అధికార పార్టీ ముఖ్య నేతలకు కూడా కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఇదే క్రమంలో పలువురు కాంగ్రెస్, బీజేపీ నేతలకు కూడా కరోనా పాజిటివ్గా తేలినట్టు సమాచారం.
ఇప్పటి వరకు సాగర్ నియోజకవర్గంలోని పెద్దపూరలో 59, హాలియాలో 66, గుర్రంపోడులో 11, నిడమనూర్లో 7, సాగర్లో 17 కేసులు నమోదు అయ్యాయి. సాగర్ పరిధిలో ఇప్పటి వరకు మొత్తం 160 పాజిటివ్ కేసులు నమోదు కావడం గమనార్హం. పోలింగ్ కారణంగా కరోనా కేసులు పెరిగినట్టు అధికారులు చెబుతున్నారు.
Next Story