- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, బోధన్: నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలంలోని వీరన్నగుట్ట గ్రామంలో కరోనా కలకలం సృష్టిస్తోంది. గ్రామానికి చెందిన ఆశా కార్యకర్తకు పాజిటివ్ నిర్ధారణ కావడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఆమె గత వారం నుండి ఇంటింటా తిరుగుతూ సర్వే నిర్వహించినట్లు తెలిసింది.
బుధవారం ఉదయం గ్రామంలో జరిగిన ఒక వ్యక్తి అంతక్రియలకు ఆమె భర్త హాజరయ్యాడు. దీంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో నేటి నుంచి ఆ గ్రామంలో సంపూర్ణ లాక్ డౌన్ విధిస్తున్నట్లు గ్రామస్తులు పేర్కొన్నారు.
Next Story