- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 225 మంది పోలీసులకు కరోనా పాజిటివ్ నిర్ధరాణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా కమిషనర్ మహేశ్ భగవత్ వెల్లడించారు. వైరస్ విస్తృతంగా వ్యాప్తిచెందుతున్న ప్రస్తుత తరుణంలో పోలీసులందరూ జాగ్రత్తగా ఉండాలని భగవత్ సూచించారు. అంతేగాకుండా.. కమిషనరేట్లో ఇప్పటికే 95 శాతం మంది పోలీసులకు వ్యాక్సినేషన్ పూర్తి అయిందని తెలిపారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో 43 చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని, ఇప్పటివరకూ 200 కర్ఫ్యూ ఉల్లంఘన కేసులు నమోదు చేశామని స్పష్టం చేశారు. మాస్కులు ధరించని వారిపై 16 వేల కేసులు నమోదు చేసినట్టు వెల్లడించారు.
Next Story