- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చాతకొండలోని పోలీస్ బెటాలియన్ లో 12 మందికి శనివారం ఉదయం కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. హైదరాబాద్ ప్రగతి భవన్లో బందోబస్తు విధులు నిర్వహించి శుక్రవారం బెటాలియన్కు చేరుకున్న సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించగా 12మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. మరికొంతమందికి కూడా కరోనా లక్షణాలు ఉండటంతో రక్త నమూనాలను సేకరించి క్వారంటైన్కు తరలించారు. పాజిటివ్ కేసుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని వైద్య వర్గాల ద్వారా తెలుస్తోంది. బెటాలియన్లో శానిటైజేషన్ పనులను అధికారులు విస్తృతం చేశారు. ప్రస్తుతం బారక్ లొనే 12 మంది రోగులకు చికిత్స అందజేస్తున్నారు.
Next Story