- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ :
పెద్దపల్లి జిల్లా మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు కరోనా బారిన పడ్డారు. కొవిడ్ లక్షణాలతో బాధపడుతున్న ఆయన.. పరీక్ష చేయించుకోగా పాజిటివ్గా నిర్ధారణ అయింది. తన సిబ్బందికి కూడా కరోనా పాజిటివ్ వచ్చిందని శ్రీధర్ బాబు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం తాను, తన సిబ్బంది క్వారంటైన్ లో ఉన్నట్లు తెలిపారు.
Next Story