మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబుకు కరోనా

by  |
మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబుకు కరోనా
X

దిశ, వెబ్‎డెస్క్ :
పెద్దపల్లి జిల్లా మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు కరోనా బారిన పడ్డారు. కొవిడ్ లక్షణాలతో బాధపడుతున్న ఆయన.. పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. తన సిబ్బందికి కూడా కరోనా పాజిటివ్ వచ్చిందని శ్రీధర్ బాబు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం తాను, తన సిబ్బంది క్వారంటైన్ లో ఉన్నట్లు తెలిపారు.

Next Story