- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ఏపీలో కరోనా విజృంభిస్తోంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు వైరస్ బారిన పడిన విషయం తెలిసిందే. తాజాగా గుంటూరు జిల్లా నరసరావుపేట వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. తాను ప్రస్తుతం హోం క్వారంటైన్లో ఉన్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. ఇటీవల తనను కలిసి వారు కొవిడ్ టెస్టులు చేయించుకోవాలని ఎమ్మెల్యే గోపిరెడ్డి సూచించారు.
Next Story