- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: భారతదేశంలోని నాలుగు రాష్ట్రాల్లో రెండు గబ్బిలాల జాతుల్లో కరోనా వైరస్ జాడలు కనిపెట్టినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చీ (ఐసీఎంఆర్) తెలిపింది. గతంలో జికా, ఎబోలా, నిఫా లాంటి వైరస్లు గబ్బిలాల నుంచి మానవులకు పెద్దమొత్తంలో సంక్రమించిన సంగతి తెలిసిందే. అయితే వారు పరిశోధించిన గబ్బిలాల్లో పెద్దమొత్తాల్లో కరోనా వైరస్లు ఉన్నట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది.
కేరళ, హిమాచల్ ప్రదేశ్, పుదుచ్చేరి, తమిళనాడు రాష్ట్రాల నుంచి తీసుకొచ్చిన రెండు జాతుల గబ్బిలాల గొంతు శాంపిళ్లలో కరోనా వైరస్ ఉన్నట్లు ఐసీఎంఆర్ గుర్తించింది. అయితే కర్ణాటక, చండీఘడ్, గుజరాత్, ఒడిశా, పంజాబ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి తీసుకున్న గబ్బిలాల శాంపిళ్లలో కరోనా నెగెటివ్ వచ్చినట్లు తేలింది.
Tags:Corona, COVID, Bats, Species, Zika, Nipha, corona positive
Next Story