స్పీకర్ పోచారం శ్రీనివాస్‌కు కరోనా.. టెన్షన్‌లో కేసీఆర్, జగన్

by  |
Speaker Pocharam Srinivas Reddy
X

తెలంగాణ బ్యూరో : స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి‌కి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. రెగ్యులర్ మెడికల్ టెస్ట్‌లలో భాగంగా బుధవారం రాత్రి చేయించిన కొవిడ్ టెస్ట్‌లో పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం ఆయనకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేనప్పటికీ డాక్టర్ల సూచనల మేరకు AIG, గచ్చిబౌలి ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. గత కొన్ని రోజులుగా కలిసిన, సన్నిహితంగా ఉన్న వారు కొవిడ్ టెస్ట్ చేయించుకుని తగు జాగ్రత్తలతో హోమ్ ఐసోలేషన్‌లో ఉండాలని ఆయన కోరారు. కాగా, మనుమరాలి పెళ్లిలో తెలుగురాష్ట్రాల సీఎంలు పోచారంను కలిసిన విషయం తెలిసిందే.


Next Story

Most Viewed