- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా స్ట్రెయిన్ భారత్లోకి ప్రవేశించింది. ఇప్పటికే బ్రిటన్ను వణికిస్తున్న కరోనా కొత్త స్ట్రెయిన్ ఇండియాలో అడుగుపెట్టింది. మంగళవారం బ్రిటన్ నుంచి చెన్నై ఎయిర్పోర్టుకు వచ్చిన ఓ ప్రయాణికుడికి పరీక్షలు నిర్వహించగా, పాజిటివ్ ఉన్నట్టు నిర్ధారణ అయింది. దీంతో వెంటనే అప్రమమత్తమైన భారత ప్రభుత్వం ఇవాళ అర్ధరాత్రి నుంచే బ్రిటన్ నుంచి వచ్చే విమానాలపై నిషేధం విధించింది.
Next Story