- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో కరోనా విజృంభన కొనసాగుతుంది. రోజు రోజుకి కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. ఇక ఎక్కువ సంఖ్యలో కరోనా కేసులు జీహెచ్ ఎంసీ పరిధిలో నమోదువుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా హైదరాబాద్ లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో సీఐ, ఎస్సై తో సహా 9 మంది కానిస్టేబుళ్లకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఇందులో ఓ మహిళ ఎస్సై కూడా కరోనా బారిన పడింది . అయితే గతంలో కూడ ఇదే పోలీసు స్టేషన్ లో 50 మంది పోలీసులు, సిబ్బంది కరోనా బారిన పడి కోలుకున్నారు.
Next Story