- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరులోని నర్సింగ్ కాలేజీలో కరోనా కలకలం రేపుతోంది. కాలేజీలోని 40 మంది విద్యార్థినులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో కాలేజీతో పాటు ఆస్పత్రిని తాత్కాలికంగా మూసివేయాలని ఉల్లాల్ మున్సిపల్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. కరోనా కేసులు బయటపడిన నర్సింగ్ కాలేజీ ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్గా అధికారులు ప్రకటించారు.
Next Story