- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: గత కొన్ని నెలల క్రితం యావత్ ప్రపంచాన్ని కరోనా మహమ్మారి అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. మహమ్మారి దెబ్బకు దేశ ప్రధానితో పాటు సామాన్యులకు కూడా కంటిమీద కునుకులేదనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే.. కరోనా బారినుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న భారత్లో చాపకింద నీరులా మళ్లీ విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా ఏకంగా 20,799 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా వైరస్ బారినపడి 180 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 2.64 లక్షల కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు దేశంలో 90.79 కోట్ల మందికి పైగా వ్యాక్సినేషన్ పూర్తి చేశారు. కేసులు మళ్లీ పెరుగుతుండటంతో జనాల్లో ఆందోళన మొదలైంది.
Next Story