- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, మహబూబ్ నగర్ :
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తుంది. తాజాగా నారాయణపేట జిల్లా మద్దూర్ మండల కేంద్రంలోని వ్యక్తికి కరోనా నిర్దారణ అయింది. వైద్యులు అతన్ని మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బుధవారం ఉదయం నాగర్ కర్నూలు జిల్లాలో రెండు కేసులు నమోదు కాగా, ఇపుడు నారాయణపేట జిల్లాలో మరో కేసు నమోదు కావడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.
Next Story