- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ :
ప్రకాశం జిల్లాలోని స్కూళ్లలో కరోనా కలకలం రేపుతోంది. నాలుగు జిల్లా పరిషత్ హైస్కూళ్లలోని నలుగురు టీచర్లు, ముగ్గురు విద్యార్థులకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. జరుగుమల్లి మండలం పచ్చవలో ఇద్దరు విద్యార్థులు, ఓ టీచర్ కరోనా బారిన పడ్డారు. త్రిపురాంతకం హైస్కూల్లో ఒక టీచర్కు, పీసీపల్లి హైస్కూల్లో ఓ విద్యార్థి, టీచర్కు కరోనా సోకింది. ఇక హనుమంతునిపాడు మండలం పెద్దగొల్లపల్లి హైస్కూల్లో ఓ టీచర్ కరోనా బారిన పడ్డారు. నాలుగు ప్రాంతాల్లోని స్కూళ్లలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వడంతో విద్యార్థుల తల్లిదండ్రులు, టీచర్లు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
Next Story