- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, రంగారెడ్డి: షాద్నగర్ డివిజన్ నందిగామ మండలం తాళ్లగూడ గ్రామానికి చెందిన మహిళకు కరోనా పాజిటివ్గా తేలినట్టు డీఎంహెచ్వో స్వరాజ్య లక్ష్మి తెలిపారు. శుక్రవారం ఆ గ్రామాన్ని డిప్యూటీ డీఎం అండ్ హెచ్వో చందూ నాయక్, ఏసీపీ సురేందర్, ఆర్డీఓ రాజేశ్వరిలతో కలిసి సందర్శించారు. తాళ్లగూడ గ్రామంతోపాటు అక్కినేనిగుడ, మల్లాపూర్, తిమ్మాపూర్, స్టేషన్ తిమ్మాపూర్, కుమ్మరిగూడ, తిమ్మాపూర్ ఎక్స్ రోడ్డు చుట్టూ ఏడు గ్రామాల్లో ఆరోగ్య సిబ్బంది అత్యవసర సర్వే నిర్వహించారు. అనంతరం అధికారులు చేగూరు సహా మిగతా ఏడు గ్రామాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించారు. కరోనా వచ్చిన మహిళ కుటుంబ సభ్యులందరినీ హైదరాబాద్లోని క్వారంటైన్ కేంద్రానికి తరలించినట్లు అధికారులు పేర్కొంటున్నారు.
Tags: coronavirus,positive,shadnagar,DMHO
Next Story